SRPT: తుంగతుర్తిలోని ఎక్సైజ్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 7న సారాయి కేసుల్లో పట్టుబడిన స్వాధీనం చేసుకున్న వాహనాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ రజిత గురువారం తెలిపారు. ఈ మేరకు 15 ద్విచక్ర వాహనాలు, 1 మినీ డీసీఎంకు ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొనేందుకు సగం ధరావతు సొమ్ము చెల్లించి పాల్గొనాలని కోరారు