NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ బీజేపీ ఇచ్చిన ‘చలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో మరికల్ పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్తో పాటు 10 మంది నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యలపై బీజేపీ శ్రేణులు మండిపడ్డారు.