SRCL: కోర్టు ఆస్తి దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ గురువారం తీర్పు వెలువరించారని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 10, 2025న కోర్టు ప్రాంగణంలోని ఎయిర్ కండిషనర్ అవుట్ డోర్ యొక్క రాగి వైరును బహదూర్ సింగ్ దొంగలించాడన్నారు.