NZB: చందూర్ మండల కేంద్రంలో గల ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్వో రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య ఉప కేంద్రంలో నవజాత శిశువులకు ఇచ్చె టీకాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 108 అంబులెన్స్లు ప్రజలకు అత్యవసర పరిస్థితిలో అందుబాటులో ఉండాలన్నారు.