E.G: నిడదవోలులో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి KVPS రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు దిద్దే దయామణి తదితరులు పూలమాల లేసి ఘన నివాళులర్పించారు. బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి బాబూ జగ్జీవన్ తీవ్రమైన కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేశారు.