SDPT: బెజ్జంకి మండలంలో రైతుల నుంచి అధిక తూకంతో ధాన్యం కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని CPM నేతలు తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. బస్తాకు 42 కిలోలుగా తూకం వేయాలని మిల్లర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారని మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఆరోపించారు. IKP అధికారుల సహకారంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.