HYD: పుస్తకాలను చదవే అలవాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిల్లలు, పెద్దలు, విద్యార్ధులకు సూచించారు. ప్రస్తుత కాలంలో ఏ సమాచారం కావాలన్నా గూగుల్ పైనే ఆధారపడుతున్నారన్నారు. ప్రఖ్యాత రయితల పుస్తకాలను కూడా చదివితే విలువైన, ప్రామాణికమైన సమాచారం లభిస్తుందన్నారు. హైదరాబాద్లో 37వ పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.