TPT: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థిని రాజారామ్ హిమనీకి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య అనురాధ తెలిపారు. ఇందులో భాగంగా రాజారామ్ హిమనీ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ కాత్యాయిని మార్గదర్శకత్వంలో “స్టార్ట్ అప్ ఇండియా పాలసీ అండ్ విమెన్ ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్” అనే అంశంపై పరిశోధన చేశారు.