HNK: ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో ఫాదర్ కొలంబో 100వ జయంతి వేడుకలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ MLA డా.తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ కొలంబో చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.