MDK: జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎస్సై చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా సీఎస్సై చర్చి 100 ఏళ్లు పూర్తయితున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సీఎస్సై చర్చి ప్రాంగణానికి చేరుకున్న సీఎంకు సీఎస్సై నిర్వాకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొంటారు.