SDPT: నర్సాపూర్ రైతు వేదికలో జిలుగు విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి దీపిక తెలిపారు. 126 క్వింటాళ్లు మండలానికి కేటాయించినట్లు చెప్పారు. 30 కేజీల బ్యాగు రెండు ఎకరాలకు వస్తుందని, 30 కేజీల బ్యాగు ధర రూ.2,140 ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.