ATP: రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చెయ్యాలని బుక్కరాయ సముద్రం ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్త భార్గవి తెలిపారు. సోమవారం నార్పల మండలం కేసేపల్లి, చామలూరు గ్రామమాల్లో ఖరీఫ్ పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.