ప్రకాశం: పామూరు పట్టణంలో రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తే చర్యలు తప్పవని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు. సోమవారం పామూరులోని మమ్మీ డాడీ సెంటర్లో రోడ్లను ఆక్రమించి, ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్న షాపుల యజమానులకు పంచాయతీ సిబ్బందిచే ఫైన్ వేయించి, ఆక్రమణలు తొలగించారు. రోడ్లను ఆక్రమించి ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దన్నారు.
Tags :