MDK: గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు ప్రభుత్వం ఇస్తున్న శిక్షలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని జెడ్పీ సీఈవో ఎల్లయ్య పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహిస్తున్న వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతి కుమార్ పాల్గొన్నారు.