SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని పలు అభివృద్ధి పనుల కోసం గ్రామస్తులుప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని జగన్నాథ స్వామి ఆలయం, పెద్దమ్మ ఆలయం అభివృద్ధి, సీసీ రోడ్లు, గుండ్లపల్లె తెలుగు పల్లె నుంచి గ్రామాన్ని కలిపే ఒర్రె మీదుగా సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు.