JN: నూతనంగా విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబర్లు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అన్నారు. నర్మెట్ట మండలంలో నూతనంగా ఎన్నికైన GP పాలకవర్గ సభ్యులను హుస్సేన్ నాయక్ సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని అన్నారు.