WGL: ఉమ్మడి జిల్లాలో మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించనున్న మొదటి దశ జనగణన & ఇళ్ల గుర్తింపు సర్వేకు సిబ్బందిని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి 800 మంది జనాభాకు ఒక ఎన్యూమరేటర్ను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు సర్వేను సకాలంలో, సమర్థవంతంగా పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.