KMR: బ్యాన్స్వాడ పట్టణంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో కొన్ని తరగతుల్లో విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ ధన లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఐదు, ఆరు తరగతులతో పాటు ఇంటర్ ఎంపీసీ, బైపీసీలలో అవకాశం ఉందని ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.