BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు రావడంతో ఆటోలకు కిరాయి దొరకడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇంధన కొరత ఏర్పడడంతో వాణిజ్యపరంగా తమకు నష్టం వాటిల్లుతుందని హోటల్లో నిర్వాహకులు చెబుతున్నారు.