MBNR: పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలతో తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సూచించారు. రామచంద్రాపురం జడ్పీ హైస్కూల్ వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. IIITలో సీటు వచ్చేలా ప్రతి ఒక్కరూ లక్ష్యంతో చదవాలని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.