MDK: తూప్రాన్ పట్టణంలోని బ్రాహ్మణపల్లి వార్డులో ఉగాది పర్వదినం సందర్భంగా వాటర్ ప్లాంట్ను ఛైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో చెడిపోయిన ప్లాంట్ను పునరుద్ధరించనున్న హామీ మేరకు ఈ చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మునిరాతి లక్ష్మీ మల్లేష్, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.