NZBl ధర్పల్లి MRO కార్యాలయ ఆవరణలో నేడు ఉ.11 గంటలకు సుమారు 200 ట్రాక్టర్ల ఇసుకను బహిరంగ వేలం వేయనున్నట్లు ఆర్ఐ రాజేశ్వర్ తెలిపారు. ఇటీవల ఓన్నాజీపేట్, కొటాలపల్లి గ్రామాల్లో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.MRO శాంత ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించనున్నారు. నిబంధనల మేరకు అత్యధిక ధర పలికిన వారికి ఇసుకను కేటాయిస్తామన్నారు.