TPT: ఇటీవల మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది కాలిబూడిదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. SP సుబ్బరాయుడు, ఆర్టీవో మురళీమోహన్ ఆదేశాలతో నిన్న రాత్రి బస్టాండ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు.