KMM: సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఏపూరి బ్రహ్మం అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కామేపల్లి మండలం ఉట్కూరు గ్రామానికి చెందిన బ్రహ్మం పార్టీవదేహాన్ని పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి రాకేష్ సందర్శించి నివాళులర్పించారు. బ్రహ్మం అకాల మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.