JGL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన జగిత్యాలలోని మంచినీళ్ల బావి వద్ద పారిశుద్ధ్య పనులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ రాజా గౌడ్, మున్సిపల్ ఛైర్మన్ వాణి శ్రీనివాస్, ఆర్డీవో మధుసూదన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, తదితరులు పాల్గొన్నారు.