KMR: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే BJP అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ OBC జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న జరగనున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.