NLG: నార్కట్ పల్లిలోని జిందాల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన వెల్డర్ గణేష్ విశ్వకర్మ (34) మృతి చెందినట్లు నార్కట్ పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. వేయింగ్ బ్రిడ్జి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుప పైపు మీద పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.