SRCL: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని గీత నగర్ ప్రభుత్వ పాఠశాలలో టాస్క్ ఫోర్స్ సీఐ నటేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉండాలన్నారు విద్యార్థులు పాల్గొన్నారు.