BDK: భద్రాచలం రామాలయంలో వచ్చే నెల 10న ఉదయం ఉత్తర ద్వారదర్శన పూజలను నిర్వహించనున్నారు. ఇందులో ప్రత్యక్షంగా 2000, 1000, 500, 250 విలువైన సెక్టార్ టికెట్లను కొనాల్సి ఉంటుంది. దాదాపు 4 వేల మందికి ఇందులో అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన టికెట్లను బుధవారం నుంచి రామాలయం వద్ద 4 కౌంటర్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.