KMR: మద్నూర్ మండలం సుల్తాన్ పేట్లో ముస్లిం సోదరుడు హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష (అన్నదానం) నేడు ఏర్పాటు చేసి మత సామరస్యతను చాటారు. గ్రామానికి చెందిన మహ్మద్ ఉస్మాన్ ప్రతి సంవత్సరం లాగే హనుమాన్ దీక్ష స్వాములకు బిక్షను ఏర్పాటు చేశారు. హనుమాన్ దీక్ష స్వాములు మహ్మద్ ఉస్మాన్కు కృతజ్ఞతలు తెలిపారు.