WNP: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి వనపర్తి డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.