KMM: ఖమ్మం జిల్లా మంత్రులు, కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి ప్రతిష్టకు భంగం కలిగించిన యూట్యూబ్ రిపోర్టర్ రఘుపై చర్యలు తీసుకోవాలని DCCB మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మధిర టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్కు లిఖితపూర్వకంగా నాయకులు ఫిర్యాదు చేశారు. వర్గ విభేదాలు సృష్టించిన జర్నలిస్టుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.