KNR: జమ్మికుంట మండలం విలాసాగర్లో సుమారు రూ. 40 లక్షలతో నిర్మించనున్న నూతన శివాలయ నిర్మాణానికి సర్పంచ్ శ్రీధర్ ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టారు. అర్చకులు సముద్రాల కిషోరాచార్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ బాబురావు, సర్పంచ్ శ్రీధర్ మాట్లాడుతూ.. రేగేళ్ల శివశంకర వరప్రసాద్-స్రవంతి దంపతులు స్వచ్ఛందంగా స్థలం అందించారు.