MBNR: జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి గ్రామపంచాయతీలో ఎంపీ డీకే అరుణ కేటాయించిన నిధులతో సర్పంచ్ చికూరి శేఖర్ ముదిరాజ్, ఉప సర్పంచ్ శేఖర్ శనివారం సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. బీజేపీ నేతలు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొని ఎంపీ నిధుల ద్వారా గ్రామ అభివృద్ధి ముఖ్యమని వివరించారు.