HNK: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ శతజయంతి వేడుకలు బుధవారం బీజేపీ శ్రేణులు వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షులు, 64 వ డివిజన్ అధ్యక్షులు, స్థానిక కార్పొరేటర్ మునిగాల సరోజన కర్ణాకర్, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.