HYD: మల్కాజిగిరి కార్పొరేషన్ కమిషనర్ అధికారిక అకౌంట్లో తప్పుడు ట్వీట్ ప్రజలను గందరగోళానికి గురి చేసింది. ట్వీట్లో 50% డిస్కౌంట్ అని పేర్కొనగా, ఫోటోలో మాత్రం 5% డిస్కౌంట్, చివరి తేదీ ఏప్రిల్ 30గా ఉంది. ఈ వ్యత్యాసంతో ప్రజలు 50% నిజం అనుకుని, ఓపెన్ చేస్తే డిస్కౌంట్ రావడం లేదని అంటున్నారు. ప్రజలు, అధికారిక సమాచారం విడుదలలో జాగ్రత్తలు అవసరమన్నారు.