JGL: మెట్ పల్లి మండలంలోని కొండ్రికర్ల, కోనరావుపేట, పెద్దాపూర్, చౌలమద్ది గ్రామాల రైతులకు సాగునీరు అందించాలని స్థానిక సర్పంచ్ లు అధికారులను కోరారు. మాన్పూర్ వాగుపై ఉన్న వరద కాలువ ద్వారా నీరు వదిలి చెరువులు నింపడంతో పాటు పంటలను కాపాడాలన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఈఎన్సీ ఇన్ చీఫ్ రమేశ్ బాబుకు వినతి పత్రం అందజేశారు.