నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గురువారం ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సరిగ్గా ఉదయం 11:30 గంటల సమయానికే 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం గమనార్హం.
Tags :