NGKL: విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. 9 రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది. రెగ్యులర్ ఉద్యోగుల గుర్తింపు, బెనిఫిట్స్ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. సీఎం జేఏసీతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని నాయకులు కోరారు.