WGL: కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్యకి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వద్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. అమిత్షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటామనారు.