JN: స్టేషన్ ఘన్పూర్ నూతన తహసీల్దార్గా డొంకెన స్వప్న భాద్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఎమ్మార్వోగా పనిచేసిన వెంకటేశ్వర్లు కలెక్టర్ కార్యాలానికి బదిలి కావడంతో నూతన ఎమ్మార్వోగా స్వప్న భాద్యతలు స్వీకరించారు. మండలంలోని రైతులకు సంబంధించి రెవిన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.