SRPT: జిల్లాలో అమలైన MGNREGA పనులపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పథకం పేరును కేంద్ర ప్రభుత్వం VB-GRAMగా మారుస్తున్న నేపథ్యంలో Ministry of Rural Development (MORD) కేంద్ర బృందం సభ్యులు సంజయ్ కుమార్ నేతృత్వంలో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు జిల్లాలో పర్యటిస్తున్నారు.