JGL: రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్ మండలాలకు చెందిన 62 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.15 లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సేవ కోసం రాజకీయాలలోకి వచ్చానని, వ్యాఖ్యానించారు.