BDK: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యర్యంలో DCC అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదివారం మహిళలతో కలిసి ఘనంగా జరిపారు. మహిళలను మహారాణులను చేయానే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమన్నారు.