SRCL: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటిరోజు మంది 3727 విద్యార్థులకు గాను 3653 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. 74 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారు.