NLG: చండూరు మండలం కోటయ్యగూడెంలో వీవో (VO) భవన నిర్మాణానికి సోమవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి దోహదపడే ఈ భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాలెంక రాంబాబు, ఉపసర్పంచ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.