WGL: జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలోని సినెట్ హాలులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9, 10 తేదీల్లో జాతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు సంచాలకులు డాక్టర్ బీ. దీపా జ్యోతి తెలిపారు. “Literature, Leadership and Innovation: Women Shaping Viksit Bharat – 2047” అనే అంశాల పై ప్రముఖుల ప్రసంగాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు.