WGL: నర్సంపేట పట్టణ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ ఛైర్మన్ నరేందర్ గుప్తా అన్నారు. నర్సంపేట 3వ వార్డులో వారు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు.