VKB: పూడూరు మండలం దామగుండంలో నిర్మాణంలో ఉన్న నేవీ రాడార్ స్టేషన్ పనులను పరిశీలించేందుకు భారత నౌకాదళ ఉపాధ్యక్షుడు వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ (PVSM, AVSM, NM) చేరుకున్నారు. MLA రామ్మోహన్ రెడ్డితో కలిసి స్టేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు సాధనలో కీలక పాత్ర పోషించిన MLAను వైస్ అడ్మిరల్ సన్మానించి మొమెంటో అందజేశారు.