WNP: ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం రూ. 26,000కు పెంచుతూ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించాలని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి జీజీహెచ్ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో పడకలు, పనిభారం పెరుగుతున్నా, 14 ఏళ్ల క్రితం నాటి వేతనాలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.